ఏక్ నాథ్ షిండేలను తయారు చేసాము..ఎప్పుడు ఎన్నికలు వచ్చినా రెడీ – బండి సంజయ్

-

ఏక్ నాథ్ షిండేలను తయారు చేసామని…తాము తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా రెడీగా ఉన్నామని సీఎం కేసీఆర్‌ కు బండి సంజయ్ స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చారు. సీఎం కెసిఆర్ ముఖం లో ఏదో భయం కనిపిస్తుంది.. ఏక్ నాథ్ సిండె ను మేము తయారు చేసాము.. మేము ఎన్నికలకు ఎపుడైనా సిద్దమన్నారు. నిన్ను ఇంటికి పంపడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని ప్రకటించారు.

దేశానికి ఏమి చూపేడతావు ఫార్మ్ హౌస్ లో తాగి పండుకునేదా అని నిలదీశారు. నీరవ్ మోడీ, విజయ్ మాల్య ల ఆస్తులను ఈడి జప్తు చేసింది… కొన్ని డబ్బులు కట్టారని గుర్తు చేశారు. ఇంకా చెల్లిస్తాం మమ్మల్ని అరెస్ట్ చేయకు అని బ్రతిమాలు కుంటున్నారు.. అయన అవినీతి గురించి చర్చ జరిగిందని ఇదంతా మాట్లాడుతున్నారు… సీఎం జోకర్ లా తయారు అయ్యారని సెటైర్లు పేల్చారు. కొన్ని రాష్ట్రాలలో పెట్రోల్ రేట్లు తగ్గించినా తెలంగాణలో ఎందుకు తగ్గించలేదు? తెలంగాణలో ఆర్టీసీ, విద్యుత్ ఛార్జీలు ఎందుకు పెంచావు? అని బండి సంజయ్ నిలదీశారు.

Read more RELATED
Recommended to you

Latest news