టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో పాటు బోండా ఉమకు ఏపీ రాష్ట్ర మహిళా కమిషన్ సమన్లు జారీ చేసింది. ఈ నెల 27న విచారణకు హజరు కావాాలని ఆదేశించింది. విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో ఇటీవల అత్యాచారం గురైన యువతి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. బాధిత యువతిని పరామర్శించేందుకు వచ్చిన మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మపై అనుచితంగా వ్యవహరించారనే ఆరోపనలు వచ్చాయి. పరామర్శించే సమయంలో వాసిరెడ్డి పద్మకు చంద్రబాబు, బోండా ఉమకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
చంద్రబాబుకు మహిళా కమిషన్ సమన్లు…విచారణకు హాజరు కావాలని ఆదేశం
-