పిల్లలు కలగడం లేదని భర్త దారుణం, భార్యను నగ్నంగా!

-

ఓ మాంత్రికుడి మాటలు నమ్మి భార్యను జలపాతం వద్దకు తీసుకువెళ్లి అక్కడ ఆమెతో బహిరంగంగా స్నానం చేయించిన భర్త ఉదాంత మహారాష్ట్రలోని రాయగడ జిల్లాలో వెలుగు చూసింది. పూనా నగరానికి చెందిన భార్యభర్తలకు పెళ్లి అయి ఏళ్లు గడిచిన పిల్లలు పుట్టలేదు. దీంతో పిల్లల కోసం భర్త ఓ మాంత్రికుడిని ఆశ్రయించాడు.

మాంత్రికుడు సలహా మేర భర్త, భార్యను రాయగడ జిల్లాలోని ఓ జలపాతం వద్దకు తీసుకు వెళ్ళాడు. జలపాతం వద్ద మాంత్రికుడు మంత్రాలు పటిస్తుండగా భర్త బలవంతంగా భార్యతో అందరి ముందు బట్టలు విప్పించి స్నానం చేయించాడు.

భార్యకు పిల్లలు కలగడం లేదని భర్త ఏం చేశాడంటే, బహిరంగంగా స్నానం చేయించిన కార్యక్రమంలో అత్తమామలు కూడా పాల్గొన్నారు. ఈ దారుణమైన ఈ దారుణ ఘటనపై పూణే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. జలపాతం వద్ద ప్రజల ముందే భార్యతో స్నానం చేయించడంలో భర్తతోపాటు, అత్తమామలు, మాంత్రికుడు బలవంతం చేశారని పోలీసుల దర్యాప్తు లో తేలింది. దీంతో భర్త, అత్తమామలు, మాంత్రికుడు పై పోలీసులు ఐపిసి 498 తో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news