తండ్రిని చింపిన కూతురు.. ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు..

-

రోజు రోజుకు మానవత్వం మంట కలిసిపోతుంది. బంధాలకు విలువలేకుండా… డబ్బు కోసం, ఆస్తి కోసం, శారీరక సుఖం కోసం.. హత్యలకు పాల్పడుతున్నారు. క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకోని.. జీవితాల్లో చీకటి నింపుకుంటున్నారు. అలాంటి ఘటనే ఇది.. ఆస్తి కోసం కన్నా తండ్రినే కడతేర్చింది ఓ మహానుభావురాలు. చిన్నపాటి నుంచి పెంచి పెద్ద చేసిన కన్నా తండ్రినే ఆస్తి కాగితాలు కోసం విచక్షణ రహితంగా చంపి జైలు పాలైంది.

Chennai: Gang of 4 takes selfie with corpse after murdering him with liquor bottles; arrested - Cities News

మహబూబాబాద్ మండలం వేమునూరులో దారుణం జగిరింది. కన్న తండ్రిని కర్రతో కొట్టి చంపింది కూతురు. ఆస్తి కాగితాలు తండ్రి ఇవ్వడం లేదన్న కోపంతో తండ్రి వెంకన్న ( 46 ) ను కూతురు ప్రభావతి(17) కర్రతో కొట్టి చంపింది. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని, ఈ ఘటనపై పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరన్ని వివరాలు తెలియల్సి ఉంది.

 

Read more RELATED
Recommended to you

Latest news