శుభవార్త.. హైదరాబాద్ నుండి అయోధ్య కి స్పెషల్ ట్రైన్..!

-

గుడ్ న్యూస్, అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవానికి సిద్ధమవుతోంది. జనవరి 22న ఆలయంలో శ్రీరాముడు ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరగబోతుంది. ప్రధాన మోడీ ఆలయ ప్రారంభోత్సవాన్ని చేయబోతున్నారు రామ మందిరి దర్శనానికి వెళ్లే ప్రయాణికులకి గుడ్ న్యూస్. హైదరాబాద్ నుండి అయోధ్యకి ప్రత్యేక రైలు నడపడానికి రైల్వే శాఖ సిద్ధమైంది అయితే ఈ రైలు వివరాలు చూస్తే.. ప్రతి శుక్రవారం ఈ రైలు హైదరాబాద్ నుండి అయోధ్యకు వెళుతుంది.

ప్రయాణికుల కోసం భారతీయ రైల్వే అనేక సౌకర్యాలని కల్పిస్తున్న సంగతి మనకు తెలుసు దేశంలోనే అతిపెద్ద రైల్వే వ్యవస్థ అయిన భారతీయ రైల్వే కూడా ప్రయాణికులకు ఇబ్బందులు కలగకూడదని కొత్త రైళ్లని నడుపుతోంది. ఎప్పటికప్పుడు కొత్త రైళ్ల ని తెస్తోంది. ఈనెల 22 అయోధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవం జరగబోతోంది. దేశం నలుమూలల నుండి పెద్ద ఎత్తున భక్తులు అయోధ్యకి వెళ్తున్నారు. ఈనెల 22న యశ్వంత్పూర్ గోరఖ్పూర్ ఎక్స్ప్రెస్ రైలు ప్రతి గురువారం రాత్రి 11:40 గంటలకి యశ్వంత్పూర్ లో బయలుదేరి శుక్రవారం ఉదయం 10:40 గంటలకి కాచిగూడ రైల్వే స్టేషన్ చేరుకుంటుంది. కాచిగూడ నుండి ఉదయం 10:50 గంటలకి బయలుదేరి సాయంత్రం 4:25 కి అయోధ్య చేరుకుంటుంది

Read more RELATED
Recommended to you

Exit mobile version