ఏపీపీఎస్సీ: గ్రూప్-4, ఎండోన్‌మెంట్ గ్రేడ్-3 నోటిఫికేషన్ విడుదల

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రెవెన్యూ, ఎండోమెంట్స్ విభాగాల్లో కింది పోస్టుల భర్తీ కోసం ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్సీ) నోటిఫికేషన్ విడుదల చేసింది
మొత్తం ఖాళీలు: 730

జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ (రెవెన్యూ డిపార్ట్‌మెంట్) – 670
అర్హత: ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ
వయస్సు: 01-07-2021 నాటికి 18 నుంచి 42 ఏండ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: రాతపరీక్ష(స్క్రీనింగ్ టెస్ట్, మెయిన్స్), కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
పరీక్షా విధానం: స్క్రీనింగ్ టెస్ట్ ఆబెక్టివ్ విధానంలో 150 మార్కులకు నిర్వహిస్తారు.
మొయిన్స్: మొత్తం 300 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు.
స్క్రీనింగ్ టెస్ట్ తేదీ: మార్చి 26, 2022

ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్-3 (ఎండోమెంట్స్ సబ్ సర్వీస్) – 60
అర్హత: ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ
వయస్సు: 01-07-2021 నాటికి 18 నుంచి 42 ఏండ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: రాతపరీక్ష(స్క్రీనింగ్ టెస్ట్, మెయిన్స్) ద్వారా ఎంపిక చేస్తారు.
పరీక్షా విధానం: స్క్రీనింగ్ టెస్ట్ ఆబెక్టివ్ విధానంలో 150 మార్కులకు నిర్వహిస్తారు.
మొయిన్స్: మొత్తం 300 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు.
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 30-12-2021
చివరి తేదీ: 19-01-2021

 

Read more RELATED
Recommended to you

Latest news