తండ్రి చేసిన ఆ పనికి..ప్రేమ జంట ఆత్మహత్య

-

ఇంట్లో పెళ్లి ఒప్పుకోలేదని.. ఓ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన పూణేలో చోటు చేసుకుంది. పూణేలోని బరోడా గ్రామంలో బ్రాహ్మణ కుటుంబానికి చెందిన స్రవంతి (23) బీటెక్ చేస్తుంది. అదే కాలేజీలో పాష(25) అనే ముస్లిం అబ్బాయిని చూసి ప్రేమలో పడింది.

వీరిద్దరూ రెండేళ్ల పాటు ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. వారి ప్రేమని ఇంట్లో వారికి తెలియజేశారు. స్రవంతి ఇంట్లో వారు ఒప్పుకున్నారు. కానీ పాష ఇంట్లో ఒప్పుకోలేదు. దీంతో పాషా ఎక్కడికైనా వెళ్లి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. కానీ తన తండ్రి స్రవంతిని ఏమైనా చేస్తారని భయంతో వీరిద్దరూ ఇంట్లో నుంచి బయటకు వెళ్లి ఊరి చివరన ఆత్మహత్య చేసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version