తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేస్తుందని, ఉద్యోగాల భర్తీపై ప్రకటనలేమో ఫుల్లుగా చేస్తున్నారని.. నియామకాలు మాత్రం నిల్లే నని కాంగ్రెస్ నేత మధుయాష్కీ ఆరోపించారు. గడిచిన కొంత కాలంగా డీఎస్సీ, గ్రూప్ 1,2 నోటిఫికేషన్లను ప్రభుత్వం ఇవ్వలేదని ఆయన విమర్శించారు. తెలంగాణ నీళ్లను దోపిడీ చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. తెలుగు రాష్ట్రాలను కలపాలని కొందరు వ్యాఖ్యలు చేస్తున్నారని అది వాళ్ల వ్యక్తిగత అభిప్రాయం అని.. కాంగ్రెస్ మాత్రం తెలంగాణ అభివ్రుద్దికి కట్టుబడి ఉందని అన్నారు.
ఉద్యోగ ప్రకటనలు ఫుల్లు… నియామకాలు నిల్లు- మధుయాష్కీ
-