హత్య కేసు.. 8 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు

-

జగిత్యాలలో ముగ్గురి హత్య కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. 8 మందిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వనం దుర్గయ్య, చిన్న గంగయ్య, మధు, పోచయ్య, శేఖర్, కందుల రాములు, పల్లాని భూమయ్య, కందుల శ్రీనుపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిన్న జగిత్యాల జిల్లా కేంద్రంలోని తారకరామనగర్ లో తండ్రి, ఇద్దరు కుమారులను హత్య చేసిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version