వాహనాదారులకు షాక్.. జూన్ 2 నుంచి పెరుగనున్న టోల్ చార్జీలు

-

వాహనాదారులకు షాక్.. జూన్ 2 నుంచి టోల్ చార్జీలు పెరుగనున్నాయి. జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ టోల్ ప్లాజాల వద్ద టోల్ రుసుములు జూన్ 2 నుంచి పెరగనున్నాయి. ఏటా ఏప్రిల్ 2న ఈ చార్జీలను పెంచుతారు.

Shock for motorists.. Toll charges will increase from June 2

అయితే ఎన్నికల దృష్ట్యా ఈ పెంపును వాయిదా వేయాలని ఎన్హెచ్ఎఐని ఎన్నికల సంఘం ఆదేశించింది. ఎన్నికలు ముగియడంతో జూన్ 2 నుంచి టోల్ చార్జీలను సగటున 5% పెంచి వసూలు చేయనున్నారు. పార్లమెంట్ ఎన్నికలు అయిపోయాక.. అన్ని ధరలు పెరుగుతాయని.. అందుకే జూన్ 2 నుంచి టోల్ చార్జీలు పెరుగనున్నాయని జనాలు అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version