పెద్ద పండుగ సంక్రాంతి దగ్గరకు వస్తున్న నేపథ్యంలో రద్దీని నివారించడానికి కాచిగూడ రైల్వే స్టేషన్లో ప్లాట్ఫాం టికెట్ ధరను తాత్కాలికంగా పెంచారు. ప్రయాణికులతో వచ్చే వారి సంబంధీకులు ప్లాట్ఫాంలపైకి రావడాన్ని అరికట్టడానికి, రద్దీని క్రమబద్ధీకరించడానికి ప్లాట్ఫాం టికెట్ ధరను రూ.10 నుంచి రూ.20 పెంపు చేశారు. ఇది నేటి నుంచి 20 వరకు అమలులో ఉంటుంది.
ప్లాట్ఫాం టికెట్ ధర పెంపు
By Naga Babu
-
Previous article
Read more RELATEDRecommended to you
లైంగిక వేధింపుల కేసులో డీఎంహెచ్ఓ అరెస్ట్..!
ప్రస్తుతం రోజు రోజుకు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. ముఖ్యంగా మహిళలు,...
Anji N -
ఏసీబీకి చిక్కిన అశ్వారావుపేట విద్యుత్ శాఖ ఏఈ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అవినీతి ఆఫీసర్ అడ్డంగా బుక్కయ్యాడు. అశ్వారావుపేట ట్రాన్స్...
Anji N -
భారీ బందోబస్తు మధ్య హైదరాబాద్ కి జేసీ ఫ్యామిలీ తరలింపు
అనంతపురం జిల్లా తాడిపత్రిలో టీడీపీ సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి...
Anji N -