ప్లాట్‌ఫాం టికెట్‌ ధర పెంపు

-

పెద్ద పండుగ సంక్రాంతి దగ్గరకు వస్తున్న నేపథ్యంలో రద్దీని నివారించడానికి కాచిగూడ రైల్వే స్టేషన్లో ప్లాట్‌ఫాం టికెట్‌ ధరను తాత్కాలికంగా పెంచారు. ప్రయాణికులతో వచ్చే వారి సంబంధీకులు ప్లాట్‌ఫాంలపైకి రావడాన్ని అరికట్టడానికి, రద్దీని క్రమబద్ధీకరించడానికి ప్లాట్‌ఫాం టికెట్‌ ధరను రూ.10 నుంచి రూ.20 పెంపు చేశారు. ఇది నేటి నుంచి 20 వరకు అమలులో ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news