BREAKING : వైఎస్ షర్మిలకు ప్రధాని మోడీ ఫోన్

-

BREAKING : తెలంగాణ వైసీపీ పార్టీ అధినేత వైఎస్ షర్మిలకు ప్రధాని మోడీ ఫోన్ చేశారు. దాదాపు వైసీపీ పార్టీ అధినేత వైఎస్ షర్మిలతో దాదాపు 10 నిమిషాల పాటు ప్రధాని మోడీ ఫోన్‌ లో మాట్లాడారు.

ఇటీవల వైసీపీ పార్టీ అధినేత వైఎస్ షర్మిల అరెస్ట్‌.. తెలంగాణ రాష్ట్ర పరిస్థితులపై ప్రధాని మోడీ మాట్లాడినట్లు సమాచారం అందుతోంది. ఇక ఈ విషయంపై వైసీపీ పార్టీ అధినేత వైఎస్ షర్మిల కూడా స్పందించారు. ప్రధాని మోడీ తనకు ఫోన్‌ చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఇక వైఎస్ షర్మిలకు ప్రధాని మోడీ ఫోన్ చేయడం తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news