నారా లోకేష్ కు తప్ప ఎవరికీ ఉద్యోగం రాలేదు

-


బాబు వస్తే జాబు వస్తుందనేది పచ్చి అబద్ధమని, చంద్రబాబు అధికారంలోకి వచ్చాక…
ముఖ్యమంత్రి కుమారుడు నారా లోకేశ్కు తప్ప రాష్ట్రంలో మరొకరికి ఉద్యోగం రాలేదని బీజేపీ యువ మోర్చా నాయకులు విమర్శించారు. రాష్ట్రంలోని యువతకు ఉద్యోగాలు కల్పించాలని కోరుతూ.. యువ మోర్చా నాయకులు శుక్రవారం విజయవాడలో వినూత్న నిరసనకు దిగారు. చెవిలో పూలు, చేతిలో చిప్ప పట్టుకుని భిక్షాటన చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news