IPL 2022 : నేడు ఢిల్లీపై తలపడనున్న రాజస్థాన్..జట్ల వివరాలు ఇవే

-

ఐపీఎల్‌ 2022 లో భాగంగా ఇవాళ కేవలం ఒక్క మ్యాచ్‌ మాత్రమే జరుగనుంది. ఢిల్లీ క్యాపిటల్స్ vs రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య 33 వ మ్యాచ్‌ జరుగనుంది. ఈ మ్యాచ్‌ మధ్యాహ్నం 7.30 గంటలకు ముంబైలోని వాంఖడే స్టేడియం లో జరుగనుంది. రెండు జట్లు… ఈ సీజన్‌ లో… చాలా బాగా రాణిస్తున్నాయి. ఇక జట్ల వివరాల్లోకి వెళితే..

Delhi Capitals : పృథ్వీ షా, డేవిడ్ వార్నర్, సర్ఫరాజ్ ఖాన్, రిషబ్ పంత్, లలిత్ యాదవ్, రోవ్‌మన్ పావెల్, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, ముస్తాఫిజుర్ రెహమాన్, కుల్దీప్ యాదవ్, ఖలీల్ అహ్మద్

Rajasthan Royals : జోస్ బట్లర్, దేవదత్ పడిక్కల్, సంజు శాంసన్, షిమ్రాన్ హెట్మెయర్, రియాన్ పరాగ్, కరుణ్ నాయర్, ఆర్ అశ్విన్, ఒబెద్ మెక్‌కాయ్, ట్రెంట్ బౌల్ట్, ప్రసిద్ధ్ కృష్ణ, యుజ్వేంద్ర చాహల్

Read more RELATED
Recommended to you

Latest news