IPL 2024: పరాగ్, జైస్వాల్ మెరుపులు వృధా… ఒక్క పరుగుతో హైదరాబాద్ విజయం

-

Sunrisers Hyderabad won by 1 run: ఐపీఎల్ 2024 టోర్నమెంటులో భాగంగా నిన్న కీలక మ్యాచ్ జరిగిన సంఘటి తెలిసిందే. హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య బిగ్ ఫైట్ జరిగింది. అయితే ఈ మ్యాచ్ లో అనూహ్యంగా ఒక్క పరుగు తేడాతో హైదరాబాద్ జట్టు విజయం సాధించింది. మొదటి బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ జట్టు మూడు వికెట్లు నష్టపోయి 201 పరుగులు చేసింది.

Sunrisers Hyderabad won by 1 run

అనంతరం బ్యాటింగ్ కు దిగిన రాజస్థాన్ రాయల్స్… లక్ష్యాన్ని చేదించేలా కనిపించింది. జైస్వాల్ మరియు పరాగ్ విధ్వంస ఇన్నింగ్స్ ఆడారు. అయితే చివరికి రాజస్థాన్ జట్టు చేతులెత్తేసింది. 7 వికెట్ కోల్పోయిన రాజస్థాన్ రాయల్స్ 200 పరుగులు మాత్రమే చేసింది. దీంతో హైదరాబాద్ జట్టు ఒక్క పరుగు తేడాతో విజయం సాధించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version