IND vs WI : ఇవాళ విండీస్, భారత్ మధ్య ఫైనల్ మ్యాచ్

-

ఇవాళ వెస్టిండీస్ జట్టు, భారత జట్టు మధ్య చివరి టీ 20 మ్యాచ్‌ జరుగనుంది. ఈ మ్యాచ్‌ లో గెలిచన జట్టు సిరీస్‌ దక్కించుకోనుంది. ఇక ఈ ఫైనల్‌ మ్యాచ్‌ ఫ్లోరిడా వేదికగా ఇవాళ రాత్రి 8 గంటలకు ప్రారంభం అవుతుంది.

జట్ల వివరాలు

వెస్టిండీస్ జట్టు: బ్రాండన్ కింగ్, కైల్ మేయర్స్, షాయ్ హోప్, నికోలస్ పూరన్(w), రోవ్‌మన్ పావెల్(c), షిమ్రాన్ హెట్మెయర్, జాసన్ హోల్డర్, రొమారియో షెపర్డ్, ఓడియన్ స్మిత్, అకేల్ హోసేన్, ఒబెడ్ మెక్‌కాయ్

భారత జట్టు: యశస్వి జైస్వాల్, శుభమన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(సి), సంజూ శాంసన్(w), అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్, ముఖేష్ కుమార్.

Read more RELATED
Recommended to you

Exit mobile version