గుండె బరువెక్కేలా చేస్తున్న అలేఖ్య రెడ్డి పోస్ట్..కంటతడి పెట్టిస్తున్న మాటలు..వైరల్..

-

నందమూరి తారకరత్న అతి చిన్న వయస్సులోనే గుండె పోటుతో మృతి చెందిన విషయం తెలిసిందే.. ఎన్నో కష్టాలను ఎదుర్కొన్న ఆయన చివరికి అందరిని వదిలేసి వెళ్లడం భాధాకరం.. నువ్వు లేవు అన్న వార్తలు విని తట్టుకోలేక పోతుంది ఆయన భార్య అలేఖ్య రెడ్డి..

తారకరత్న మరణాన్ని అయన భార్య అలేఖ్య రెడ్డి మాత్రం ఊహించుకోలేకుంది.. ఎవరెన్ని అన్నా కూడా భరించి ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త భౌతికంగా లేకపోవడంతో మానసికంగా మనవేదనకు గురవుతుంది… భర్తతో గడిపిన ప్రతి క్షణాలను గుర్తుచేసుకుంటూ సోషల్ మీడియాలో ఫోటోలను షేర్ చేస్తుంది.. వాటిని చూసిన అభిమానులు ఆమెకు ధైర్యం చెబుతున్నారు.. తాజాగా ఆమె మరో ఫోటోను పోస్ట్ చేసింది..

మనకు తెలుసు మనం ఎన్ని బాధలు, అవమానాలు పడ్డామో..నా జీవితంలో ని అంత ప్రేమగా చూసుకున్న వాళ్ళు లేరు..నువ్వు లేవు అన్న మాట వింటే నా గుండె బరువెక్కుతుంది.. ఆ బాధను భరించలేకున్నా..ఈరోజు నా చుట్టూ ఎంత మంది ఉన్న నువ్వు లేని లోటును ఎవరూ తీర్చలేరు..మన పిల్లలకోసం నేను ఇక్కడ ఉన్నాను.. ఐ మిస్ యు.. ఐ లవ్ యు.. నిన్ను మేము మిస్ అవుతున్నాము నాన్న అంటూ పోస్ట్ చేసింది..అది చూసిన తారక రత్న ఫ్యాన్స్ నందమూరి కుటుంబ సభ్యులు, ఫ్యాన్స్ గుండె ధైర్యం చేసుకోవాలని చెబుతున్నారు.. ఇక ఈరోజు ఆయన పెద్దకర్మను ఫిలిం చాంబర్ లో నిర్వహించారు.. అక్కడికి కుటుంబ సభ్యులు, అభిమానులు భారీగా వచ్చారు.. తారకరత్న భార్య అలేఖ్య రెడ్డిని రాజకీయాల్లోకి తీసుకురానున్నారని సమాచారం..అందులో నిజమేంత ఉందో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే..

https://www.instagram.com/p/CpSN27PBW51/?igshid=MDJmNzVkMjY=

Read more RELATED
Recommended to you

Latest news