Hyderbad: భార్తపై దాడి…వైన్ షాపు సిబ్బందిని చితకబాదిన భార్య !

-

భర్తపై దాడి జరిగిన నేపథ్యంలో..అతని భార్య ప్రతీకారం తీర్చుకుంది. ఈ సంఘటన మధురా నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. మద్యం కొనేందుకు వెళ్తే…ఓ వ్యక్తి తల పగల గొట్టింది వైన్ షాపు సిబ్బంది.

Break into wine shop and attack staff

అయితే.. తన భర్తను రక్తంతో చూడడంతో రెచ్చి పోయింది బాధితుడి భార్య. అనంతరం వైన్ షాపులోకి చొరబడి సిబ్బందిపై దాడి చేసింది. అడ్డుకునేందుకు వచ్చిన పోలీసులను జుట్టు పట్టుకుని కొట్టింది ఆ మహిళ. మధురా నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. వైన్ షాపు సిబ్బందితో పాటు మహిళ మీద వేర్వేరుగా మూడు కేసులు నమోదు చేసిన పోలీసులు… ఈ సంఘటనను దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version