నేడు BJP అభ్యర్థుల తొలి జాబితా విడుదల

-

అసెంబ్లీకి పోటీ చేసే బిజెపి పార్టీ అభ్యర్థుల జాబితా ఇవాళ విడుదల కానుంది. 50 మందితో కూడిన ఈ జాబితాను ఇప్పటికే బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ ఆమోద ముద్ర వేసినట్లు తెలుస్తోంది. కిషన్ రెడ్డి మరియు లక్ష్మణులు అసెంబ్లీ బారిలో ఉండడం లేదని సమాచారం అందుతోంది. ఇక ఈటల రాజేందర్ హుజరాబాద్ మరియు గజ్వేల్ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది.

First list of BJP candidates released today

ఇప్పటికే భారత రాష్ట్ర సమితి పార్టీ దాదాపు తమ జాబితాను వెల్లడించింది. కాంగ్రెస్ పార్టీ కూడా 55 స్థానాలకు లిస్టును ప్రకటించింది. ఇక ఇవాళ బిజెపి పార్టీ కూడా 55 మంది లిస్టు ప్రకటించబోతుంది. ఈరోజు ఉదయం 11 గంటలకు మరోసారి నడ్డాతో సమావేశం తర్వాత తది జాబితాను సిద్ధం చేసి.. పార్లమెంటరీ బోర్డు సమావేశానికి పంపనున్నారు. అందులో చర్చించి ఇవాళ సాయంత్రం అభ్యర్థులను ప్రకటించనున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version