త్వరలోనే తెలంగాణలో ఫిష్ ఫుడ్ ఫెస్టివల్.. తేదీలు ఇవే

-

త్వరలోనే తెలంగాణలో ఫిష్ ఫుడ్ ఫెస్టివల్.. జరుగనున్నాయి. జూన్ 7,8,9 తేదీల్లో ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ ను ఘనంగా నిర్వహిస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.

 

ఇందుకోసం స్థలాలు గుర్తించాలని అధికారులను ఆదేశించిన ఆయన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నాణ్యమైన చేపలు, వాటి వంటకాలు అందుబాటులో ఉండే విధంగా సంచార వాహనాలను ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే రంగారెడ్డి జిల్లా, ఫరూక్ నగర్ మండలం, కంసాన్ పల్లిలో 37 ఎకరాల్లో రూ. 22 కోట్లతో పశువీర్య ఉత్పత్తి కేంద్రం నిర్మిస్తామన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news