హైదరాబాద్ రాంనగర్ లోని మణెమ్మ బస్తీలో ‘హైడ్రా’ బుల్డోజర్లు !

-

హైదరాబాద్లో మరోసారి ‘హైడ్రా’ బుల్డోజర్ కూల్చివేతలు మొదలయ్యాయి. హైదరాబాద్ రామ్ నగర్ లోని మల్లెమ్మ గల్లీలో అక్రమ కూల్చి వేతలు చేస్తున్నారు హైడ్రా అధికారులు. హైడ్రా కమిషనర్ సందర్శించిన ప్రాంతంలో అక్రమ కుల్చీవేతలు జరుగుతున్నాయి. రామ్ నగర్ లోని మణెమ్మ గల్లీలో 1-9-189 నెంబర్ గల స్థలం తమదని విక్రం యాదవ్ పేర్కొన్నారు.

GHMC Hydra focus on encroachment of roads and canals in Ramnagar Manemma Gully

అయితే… ఈ స్థలంలో అక్రమంగా కళ్ళు కాంపౌండ్ కొనసాగుతుందని స్థానికులు ఫిర్యాదు చేశారట. ఈ అక్రమ నిర్మాణాలపై రెండు రోజుల క్రితం హైడ్రా కమిషనర్కు స్థానికులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు హైడ్రా రెండు రోజుల్లోనే చర్యలకు పాల్పడింది. దీంతో మణెమ్మ గల్లీలో ‘హైడ్రా’ బుల్డోజర్ కూల్చివేతలు మొదలయ్యాయి. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version