కేటీఆర్ వల్ల గురుకులాలకు తాళాలు వేసే పరిస్థితి వచ్చింది : సీతక్క

-

ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ నేతల సమీక్షలో మంత్రి సీతక్క కీలక కామెంట్స్ చేసారు. గురుకులాల కు తాళాలు వేసే పరిస్థితి కేటీఆర్ వల్లనే వచ్చింది అని ఆమె అన్నారు. పెండింగ్ బిల్లులు అన్నీ కేసీఆర్ హయం లోనివే. గురుకులాలు మూత పడుతున్నాయని.. ఆనందం పొందుతున్నారు కేటీఆర్. మీరు లక్షల లక్షలు పెండింగ్ బిల్లులు పెట్టారు అని ఆరోపించారు. కానీ గురుకులాలు మూత పడే పరిస్థితి ఉండదు అని పేర్కొన్నారు.

ఇక మెదక్, ఆదిలాబాద్ జిల్లాల పీసీసీల సమీక్షతో పాటుగా స్థానిక సంస్థల ఎన్నికలు.. పట్టభద్రుల MLS ఎన్నికలు పై కూడా చర్చ చర్చించారు. అధికారులు పనులు చేయడం లేదని నేతలు ఫిర్యాదు చేస్తున్నారు. పార్టీ కార్యకర్తలను పట్టించుకోవడం లేదని.. పనులు అవ్వడం లేదంటూ మొరపెట్టుకున్నారు నేతలు. అయితే రెండు నెలల్లో అంతా సెట్ అవుతుందని సర్ది చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version