అమ్మాయి కనిపిస్తే..బాలయ్య ముద్దులు పెడ్తారు : వాసిరెడ్డి పద్మ సంచలనం !

-

టిడిపి పై మహిళా కమీషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ సంచలన వ్యాఖ్యలు చేశారు 14 ఏళ్ల చిన్నా పాప లైంగిక వేధింపులకు గురైందనీ..మేడ మీద నుంచే దూకే ముందు అటు ఇటు తిరిగిందన్నారు మరణం తప్ప గత్యంతరం లేదని దూకి ఆత్మహత్య చేసుకుందని…వినోద్ జైన్ ఎలాంటి వాడో బెజవాడ అందరికీ తెలుసని పేర్కొన్నారు.టీడీపీ తరఫున కార్పోరేటరు గా పోటీ చేశాడు…ఇవాళ కొత్తగా గుర్తొచ్చినట్టు అతన్ని టీడీపీ బహిష్కరించిందన్నారు.


ఒంటరిగా ఉన్న సమయంలో వేధించడంతో భయపడింది…కంప్లైంట్ చేసినా వినోద్ రాజకీయ ప్రాబల్యం వల్ల న్యాయం జరగదేమో అని ఆత్మహత్య చేసుకుందని పేర్కొన్నారు. చాలామంది దొంగల మధ్యలో వినోద్ ఒక దొరికిన దొంగ అని ..ఆరునెలలకొకసారి వచ్చి టీడీపీ నాయకురాలు అనిత అరుస్తుందన్నారు.మీ బాలకృష్ణ, లోకేష్, చంద్రబాబులతో క్షమాపణ చెప్పి బయటకు రావాలి..
*బాలకృష్ణకు అమ్మాయి కనిపిస్తే ముద్దైనా పెట్టాలి, కడుపైనా చేయించుకోవాలంటారని సంచలన వ్యాఖ్యలు చేశారు.టీడీపీకి నాయకుల మీద కంట్రోల్ లేదు.సీఎం జగన్ ఈ ఘటనపై తీవ్రంగా కలత చెందారన్నారు వినోద్ ను తీవ్రంగా శిక్షించాలి..చిన్నారి కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తామని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news