భూపాలపల్లి: రేపటి మంత్రి కేటీఆర్ పర్యటన వివరాలు

-

సోమవారం భూపాలపల్లి జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు. ఉ.10 గంటల నుంచి 11:15 వరకు పట్టణంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఉ.11:30 గం.కు సుభాష్ కాలనీలో నిర్వహించనున్న బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం మ.3 గంటలకు మొగుళ్లపల్లి మండల కేంద్రంలో మహాత్మ జ్యోతిరావు పూలే పాఠశాలను ప్రారంభించి, బహిరంగ సభలో పాల్గొంటారని నాయకులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version