నల్గొండ : అంబేద్కర్ ఫోటో పెట్టలేదని కలెక్టరేట్‌ వద్ద ధర్నా

-

యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన గణతంత్ర వేడుకల్లో డాక్టర్ B.R.అంబేద్కర్ చిత్రపటం పెట్టకుండ అవమాన పరిచిన జిల్లా అధికారులపై చర్యలు తీసుకోవాలని మాజీ మున్సిపల్ చైర్మన్ బర్రె జహంగీర్ డిమాండ్ చేశారు. గణతంత్ర వేడుకల్లో అంబేద్కర్ చిత్రపటాన్ని పెట్టని అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బహుజన ప్రజాసంఘాల ఆధ్వర్యంలో కలెక్టరేట్ కార్యాలయంలో ధర్నా నిర్వహించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version