మెదక్ : సంగారెడ్డి: ఉపకార వేతనాలకు దరఖాస్తుల ఆహ్వానం

-

జిల్లాలోని ఆయా ప్రభుత్వ పాఠశాలల్లో ఐదు నుంచి పదవ తరగతి చదువుతున్న ఎస్సీ విద్యార్థులకు స్కాలర్ షిప్ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా విద్యాధికారి నాంపల్లి రాజేష్ తెలిపారు. ప్రధానోపాధ్యాయులు వారి పాఠశాలలోని ఎస్సీ విద్యార్థులకు ఈ సమాచారాన్ని తెలియజేయాలన్నారు. దరఖాస్తుకు మార్చి 31 ఆఖరి తేదీ అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version