కీసర బ్రహ్మోత్సవాలకు రావాలని గవర్నర్‌కు ఆహ్వానం

-

కీసర: కీసరగుట్టలో ఈనెల 27 నుంచి మార్చి 4వ తేదీ వరకు జరిగే శ్రీ రామలింగేశ్వర స్వామి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో పాల్గొనాలని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు శుక్రవారం ఆలయ చైర్మన్ తటాకం ఉమాపతి శర్మ, ఇఓ కట్ట సుధాకర్ రెడ్డి ఆహ్వాన పత్రికను అందజేశారు. అటూ మంత్రులను సైతం బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version