దుబాయ్ లో కరీంనగర్ జిల్లా వాసి ఆత్మహత్య

-

మేడిపల్లి మండలంలోని కొండాపూర్ గ్రామానికి చెందిన ఎండ్రికాయల గణేష్ అనే యువకుడు దుబాయ్‌లో ఆత్మహత్యకు పాల్పడినట్లు గ్రామస్థులు శనివారం తెలిపారు. ఉపాధి కోసం బార్ దుబాయ్ వెళ్లిన ఆయన గురువారం తన గదిలో ఉరి వేసుకుని మృతి చెందినట్లు కుటుంబ సభ్యులకు సమాచారం అందిందన్నారు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మృతదేహాన్ని త్వరగా స్వగ్రామానికి వచ్చేలా చూడాలని కుటుంబీకులు వేడుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version