రేపు మంత్రి సబిత పర్యటన

-

రేపు(ఆదివారం) తాండూరు నియోజకవర్గంలో రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పర్యటించనున్నారని వ్యక్తిగత సహాయకులు శ్రీనివాస్ తెలిపారు. తాండూరు పట్టణంలోని రైతు బజార్‌లో నిర్వహించనున్న రైతుబంధు ఉత్సవాల్లో పాల్గొంటారని తెలిపారు. కావున అధికారులు, ప్రజా ప్రతినిధులు, నాయకులు పాల్గొని మంత్రి పర్యటన విజయవంతం చేయాలని కోరారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version