రంగారెడ్డి: మంత్రి మల్లారెడ్డి పర్యటన

-

రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి నేడు శామీర్పేట మండల కేంద్రంలో విస్తృతంగా పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా స్థానిక ప్రజలకు మంజూరైన కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసి.. స్థానిక కాలనీలలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలుసుకోనున్నారు. ప్రజలను తీవ్రంగా బాధించే సమస్యలు ఉంటే వెంటనే మంత్రి దృష్టికి తీసుకురావాలని ఎంపీపీ దాసరి ఎల్లూబాయ్ సూచించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version