నల్గొండ : హుజూర్‌నగర్ జైలును సందర్శించిన ఎంపీ ఉత్తమ్

-

నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి రూ.8 లక్షల ఎంపీ నిధుల నుండి హుజూర్ నగర్ జైలును శనివారం సందర్శించి నూతన అంబులెన్స్ అందజేశారు. ఈ సందర్భంగా తప్పుడు కేసులో జైలుకు వెళ్లిన చిలుకూరు మండల కాంగ్రెస్ నాయకులు పరామర్శించారు. జైలు బయట ఉన్న కాంగ్రెస్ నాయకుల కుటుంబాలను ఓదార్చి వారికి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం బిపిఎల్ కుటుంబాలకు అందజేస్తున్న రేషన్ బియ్యం నాణ్యతను పరిశీలించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version