నల్గొండ : ప్రముఖ విద్యావేత్త పాండు రంగారావు మృతి

-

మిర్యాలగూడ పట్టణంలో అవంతి పురం గ్రామానికి చెందిన వెన్నం పాండురంగారావు(86) అనారోగ్యంతో శుక్రవారం రాత్రి మృతి చెందారు. గత నలభై సంవత్సరాలుగా అవంతిపురం లోని శ్రీ ప్రకాష్ రెసిడెన్షియల్ స్కూల్ వ్యవస్థాపకులలో ఒకరుగా ఉన్నారు. తన వయసు పైబడిన విద్యార్థులకు విద్యాబోధన చేయాలని ధ్యాస ఎప్పుడూ ఉండేదని స్కూల్ కరస్పాండెంట్ కొలిపాక రమాకాంతరావు తెలిపారు. ఆయన మృతి పట్ల పలు విద్యాసంస్థల యాజమాన్యం సంతాపం తెలిపింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version