మేడ్చల్: ‘గమనిక.. రేపే లాస్ట్ డేట్’

-

మేడ్చల్ జిల్లాపరిషత్ అక్షర భారత్ ఆధ్వర్యంలో పనిచేయడానికి గ్రామ, మండల కోఆర్డినేటర్ ఖాళీలను భర్తీ చేస్తున్నట్లు అక్షర భారత్ కోఆర్డినేటర్ సుమలత పేర్కొన్నారు. ఇందుకు పదవ తరగతి ఉత్తీర్ణులై ఉండాలన్నారు. ఆసక్తి కలిగిన వారు ఈ నెల 24వ తేదీ వరకు జిల్లా గ్రంథాలయంలో దరఖాస్తులు సమర్పించాలని తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version