మెదక్: సిద్దిపేట: రీచార్జ్‌ చేసుకుంటే బ్యాంక్‌ అకౌంట్‌లో డబ్బులు మాయం

-

మద్దూరు మండలం ధర్మారంలో మరో సైబర్‌ నేరం ఆలస్యంగా వెలుగు చూసింది. గ్రామానికి చెందిన వూట్ల భగవాన్‌రెడ్డి ఈనెల 4న ఫోన్‌ రీచార్జ్ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని మొదటిసారి రీచార్జీ విజయవంతంగా పూర్తి చేశారు. రెండోసారి రీచార్జీ కాకపోవడంతో కస్టమర్‌ కేర్‌ నంబర్‌కు ఫోన్‌చేసి రూ.10 రీచార్జ్‌ చేయమని కోరాడు. అనంతరం ఆయన అకౌంట్‌ను చెక్‌ చేసుకోగా రూ.4,1542 నగదు ఖాళీ అయిందని బాధితుడు వాపోయాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version