ఎమ్మెల్యే కృషితో వికారాబాద్ ప్రజలకు శుభవార్త

-

వికారాబాద్ జిల్లా ప్రజలకు శుభవార్త చెప్పుకోవచ్చు. చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య గతంలో వికారాబాద్ ప్రజల సౌకర్యార్థం లిఫ్ట్, ఎస్కలేటర్ మంజూరు చేయమని రైల్వే జనరల్ మేనేజర్ గజనాన్ మాల్యాని కోరారు. స్పందించిన ఆయన సోమవారం వికారాబాద్ రైల్వే స్టేషన్‌లో లిఫ్ట్, ఎస్కలేటర్ మంజూరు చేసినట్లు చెప్పారు. ఈ మేరకు వికారాబాద్ ప్రజలు కాలే యాదయ్యకు ధన్యవాదాలు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version