కరీంనగర్ : నేడు మంత్రి కేటీఆర్ రాక

-

గంభీరావుపేట మండలంలోని భీముని మల్లారెడ్డి పేటకు మంగళవారం మంత్రి కేటీఆర్ రానున్నారు. మాఘ అమావాస్య సందర్భంగా వీరాంజనేయ స్వామి ఆలయాన్ని సందర్శించి మొక్కులు చెల్లించుకోనున్నారు. అనంతంరం గ్రామంలో అంబేడ్కర్ విగ్రహ ఆవిష్కరణ, సీసీ రోడ్డు, గ్రంథాలయ భవనం, ఆలయంలో మండపం నిర్మాణాలకు భూమి పూజ చేస్తారని సర్పంచి మహేశ్వరి తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version