బైక్పై వెళ్తూ చెట్టును ఢీకొట్టి డిగ్రీ విద్యార్థి మృతి చెందిన ఘటన నర్సంపేటలో జరిగింది. పట్టణంలోని సిద్ధార్థ డిగ్రీ కాలేజీలో నరేష్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. ఉదయం పరీక్ష పూర్తికాగా మధ్యాహ్నం స్నేహితులతో పాకాల చెరవు వద్దకు బైక్పై వెళ్తూ చెట్టును ఢీకొట్టాడు. తీవ్ర గాయాలైననరేశ్ను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యప్తు చేస్తున్నారు.
వరంగల్ : విద్యార్థి మృతి
By Network
-
Read more RELATEDRecommended to you
వరంగల్ ఫోర్ట్, వేయి స్తంభాల దేవాలయానికి యూనిస్కో గుర్తింపు తెస్తాం: మంత్రి శ్రీనివాస్ గౌడ్
ఎంతో మంది అధికారంలోకి వచ్చినా... వరంగల్ ను ఎవరూ అభివృద్ధి చేయలేదని,...
Advik -
డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య
విద్యార్థి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండల పరిధిలోని చిత్తాపూర్లో ఆలస్యంగా...
మెదక్.. గన్ పేలి బాలిక మృతి
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం వావిలాలలోని ఓ ఫామ్ హౌస్లో దారుణం...