ఫ్యాక్ట్ చెక్: మినిస్టరీ ఆఫ్ ఫైనాన్స్ ఈ మెమొరాండం ని జారీ చేసిందా..? వాట్సాప్ లో వచ్చేది నిజమేనా..?

-

తరచు మనకి సోషల్ మీడియాలో ఏదో ఒక ఫేక్ వార్త కనబడుతూనే ఉంటుంది. నిజానికి నకిలీ వార్తల తో జాగ్రత్తగా ఉండాలి. అనవసరంగా నమ్మారు అంటే చిక్కుల్లో పడినట్లే. అయితే తాజాగా వాట్సాప్ లో ఒక మెసేజ్ వైరల్ గా మారింది. అయితే మరి దాని కోసం ఇప్పుడు చూద్దాం.

 

తాజాగా ఒక మెసేజ్ సోషల్ మీడియా లో తిరుగుతూ వుంది. అది ఇప్పుడు వైరల్ గా మారింది. డియర్నెస్ అలవెన్స్ యొక్క అదనపు వాయిదా 01.07.2022 నుండి అమలు లోకి వస్తుంది అని అందులో వుంది. అయితే నిజంగా ఇది నిజమేనా లేదంటే ఇది నకిలీ వార్తా అనేది ఇప్పుడు తెలుసుకుందాం. అయితే డియర్నెస్ అలవెన్స్ యొక్క అదనపు వాయిదా 01.07.2022 నుండి అమలు లోకి వస్తుంది అని వాట్సాప్ లో వస్తున్నా మెసేజ్లలో ఏ మాత్రం నిజం లేదు.

ఇది వట్టి ఫేక్ వార్త మాత్రమే. దీనిలో నిజం లేదు. కనుక అనవసరంగా ఇటువంటి వాటిని నమ్మి మోసపోకండి. పీఐబీ ఫ్యాక్ట్ చెక్ కూడ దీనిపై స్పందించింది. డియర్నెస్ అలవెన్స్ యొక్క అదనపు వాయిదా 01.07.2022 నుండి అమలు లోకి వస్తుంది అన్నది నకిలీ వార్త అని చెప్పేసింది. మినిస్టరీ ఆఫ్ ఫైనాన్స్ ఈ మెమొరాండం ని జారీ చెయ్యలేదు.

Read more RELATED
Recommended to you

Latest news