వ్యాపారంలో లాభాలు రావాలంటే శ్రీరామనవమి రోజు ఇలా చెయ్యాల్సిందే..

-

తెలుగోళ్ల ఆరాధ్య దైవం శ్రీరాముడు అంటే జనాలకు చాలా ఇష్టం..శ్రీరామనవమి రోజున ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఎందుకంటే పురాణాల ప్రకారం రాముడిని గొప్ప వ్యక్తిగా పరిగణిస్తారు.రాముని పాలనలో ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండేవారు అని పెద్దవారు చెబుతూ ఉంటారు.. అందుకే రాముడు పాలన కావాలి అనుకుంటారు..ఎందుకంటే తన రాజ్యంలో ఎవరికి ఎలాంటి ఇబ్బందులు సమస్యలు రాకుండా శ్రీరాముడు చూసుకునేవాడు. పవిత్రమైన ఈ రోజు రాముని కళ్యాణోత్సవం ఉత్సవాలు దేశవ్యాప్తంగా ఎంతో ఘనంగా ప్రజలందరూ జరుపుకుంటారు.శ్రీ రాముడు ఉత్తరప్రదేశ్లో జన్మించాడని చాలామంది ప్రజలు నమ్ముతారు.

When is Srirama Navami 2020 - 1 April or 2 April? | HinduPad
అందుకే మధ్యాహ్న సమయంలో శ్రీరాముడు జన్మించాడని అందువల్ల పూజా కార్యక్రమాలన్నీ మధ్యాహ్నమే జరుపుతారు..ఇకపోతే ఈ పండుగ నాడు ఏం చెయ్యాలి.. ఏం చెయ్యకూడదు అనేది ఇప్పుడు తెలుసుకుందాం..చాలామంది అబద్దాలు చెబుతుంటారు. అయితే అలా ఎప్పుడు చేయకూడదు. ఎల్లప్పుడూ నిజాయితీగా ఉండేందుకు ప్రయత్నించాలి. ఎందుకంటే అబద్ధం మాట్లాడడం వల్ల జీవితంలో కొన్ని ప్రతికూల ఫలితాలు ఎదురవుతాయి. ముఖ్యంగా భగవంతుని అనుగ్రహం కావాలంటే ఒక వ్యక్తి సద్గుణాల ద్వారా సరైన మార్గంలో ప్రయాణించడం ఎంతో మంచిది.అందుకే ప్రతి ఒక్కరూ కుటుంబాల జీవితంలో నిజాయితీగా ఉండేలా జాగ్రత్తగా తీసుకోవాలి. ముఖ్యంగా చెప్పాలంటే రామ నవమి రోజున వేదాలను చదవడం ఎంతో ముఖ్యం..

ముఖ్యంగా వేదాలకు అర్థం తెలుసుకొని ఉంటే మరి మంచిది..మనిషిగా పేరు తెచ్చుకున్నాడు. దేవుడు తన తల్లిదండ్రులకు, సోదరులకు మరియు సోదరీమణులకు విధేయత చూపాడు.ముఖ్యంగా చెప్పాలంటే ఇతరుల పై అనవసరమైన విమర్శలు అసలు చేయకూడదు. స్నానం చేయకుండా ఆహారం తినకూడదు. ఇలా చేయడం వల్ల మీ వ్యాపారం వృద్ధి చెందుతుంది. ఇంకా చెప్పాలంటే భక్తులు శ్రీరామనవమి రోజున రాముడిని శివుడు రూపంలో పూజిస్తారు..ఉపవాసాలు చేస్తూ రాముడికి ప్రత్యేకంగా పూజలు చేస్తారు.. అప్పుడే భక్తుల కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం..

 

Read more RELATED
Recommended to you

Latest news