ప్రియుడితో మహిళ రాసలీలలు..భర్తకు అనుమానం రాకుండా ఆ ప్లేస్ లో జీపీఎస్‌ పెట్టి మరీ !

-

ప్రియుడితో ఓ మహిళ అక్రమ సంబంధం పెట్టుకుని…ఏకంగా అడ్డుగా ఉన్న భర్త చంపేందుకు పన్నాగం పన్నింది. ఈ సంఘటన హైదరాబాద్‌ లోని మధురా నగర్‌ లో చోటు చేసుకుంది. ఈ ఘటన వివరాల్లోకి వెళితే.. హరిత, భాస్కర్‌ ఇద్దరు భార్య భర్తలు. భాస్కర్‌ ఓ ఇసుక వ్యాపారి. ఎప్పుడు రాత్రి సమయాల్లో… ఇంట్లో ఉండకుండా.. బిజినెస్‌ పని పైన బయటకు వెళ్లేవాడు.

ఇంకేముంది… వెంకటేష్‌ అనే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది హరిత. భర్త బయటకు వెళ్లినప్పుడల్లా.. వెంకటేష్‌ తో తన కామ వాంఛ తీర్చుకుంటోంది. అయితే.. ఒక రోజు వీరి అక్రమ సంబంధం భాస్కర్‌ కు తెలిసింది. దీంతో.. తన ఇల్లు మారి.. వేరే ఏరియాలో ఉన్నాడు. అయినప్పటికీ.. వీరి అక్రమ సంబంధం కొనసాగుతూనే ఉంది.

భాస్కర్‌ కారుకు జీపీఎస్‌ పెట్టి.. మరీ.. ఈ దొంగ జంట ఎంజాయ్‌ చేసింది. అయితే..ఈ విషయాన్ని ఇరుగు, పొరుగు వారి వల్ల భాస్కర్‌ కు తెలిసింది. దీంతో హరిత-వెంకటేష్‌.. భాస్కర్‌ ను మర్డర్‌ చేశారు. ఈ విషయం తెలిసిన పోలీసులు.. కేసు నమోదు చేసుకుని వారిని అరెస్టు చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version