అభిషేక్ హత్య కేసు లో విచారణ జరుపుతాం: అజిత్ పవార్

-

ఫేస్బుక్ లైవ్ లో శివసేన యుబిటి నేత అభిషేక ఘోసల్కర్ హత్య జరిగింది అయితే దీని పై పూర్తిస్థాయి దర్యాప్తు కొనసాగుతున్నట్లు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ చెప్పారు అభిషేక్ హత్య దారుణమని దురదృష్టకరమని అన్నారు. హత్య కేసు ని ముంబై క్రైమ్ బ్రాంచ్ కి అప్పగించినట్లు ఆయన చెప్పారు. కేసు పై పూర్తిస్థాయి దర్యాప్తు చేయిస్తామని అన్నారు ఉద్దవ్ ఠాక్రే వర్గానికి చెందిన నేత అభిషేక ఫేస్బుక్ లైవ్ లో మాట్లాడుతుంటే ఆయన మీద కాల్పులు జరిగాయి.

కాల్పులు జరిపిన నిందితుడు వెంటనే ఆత్మహత్య చేసుకున్నాడు దీని మీద సమగ్ర విచారణ జరుపుతామని హామీ ఇచ్చారు. అజిత్ ఘోసల్కర్ హత్య కేసు లో ప్రభుత్వం మీద విమర్శలు గుప్పించారు శివసేన యుబిటి నేతలు డిప్యూటీ సీఎం హోమ్ మినిస్టర్ రాజీనామా చేయాలని సంజయ్ డిమాండ్ చేశారు ప్రతిపక్షగాలు ఈ ఘటనని తప్పు పట్టాయని ప్రభుత్వం పరువు తీసేందుకు ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version