తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం

-

తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ అలెర్ట్. తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. నిన్న 22 కంపార్టుమెంట్లలో తిరుమల శ్రీవారి భక్తులు వేచివున్నారు. నిన్న టోకెన్ లేని తిరుమల శ్రీవారి భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతోంది.

65,937 మంది భక్తులు నిన్న తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.ఇక నిన్న ఒక్కరోజే 24,101 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. ఇక నిన్న ఒక్కరోజే తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.28 కోట్లు గా నమోదు అయింది.

ఇక రేపటి నుంచి నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. తిరుమల శ్రీవారి సన్నిధిలో రేపటి నుంచి నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నది టీటీడీ పాలకమండలి. ఈ మేరకు అధికారిక ప్రకటన చేసింది టీటీడీ పాలక మండలి. అయితే నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో…. పెరటాసి మాసం, దసరా సెలవుల తరుణంలో లక్షల సంఖ్యలో భక్తులు వస్తారని అంచనా తో టీటీడీ భారీగా ఏర్పాటు చేస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version