నేడు 3 నియోజక వర్గాల్లో సీఎం జగన్ ప్రచారం..షెడ్యూల్ ఇదే

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ అలాగే పార్లమెంట్ ఎన్నికల హడావిడి ఉంది. మే 13వ తేదీన అంటే మరో వారం రోజుల్లోనే ఏపీలో ఈ పోలింగ్ జరగనుంది. ఇలాంటి నేపథ్యంలో… అన్ని పార్టీలు ప్రచారంపై దృష్టి పెట్టాయి. ఇక సీఎం జగన్మోహన్ రెడ్డి మొదట సిద్ధం సభలు నిర్వహించాడు.

CM Jagan’s campaign in 3 constituencies today

ఇప్పుడు ప్రతిరోజు మూడు నియోజకవర్గాలలో ప్రచారం చేస్తున్నారు సీఎం జగన్. ఇవాళ ఉదయం 10 గంటల సమయంలో రాజానగరం నియోజకవర్గం కోరుకొండ జంక్షన్ లో బహిరంగ సభలో పాల్గొంటారు సీఎం జగన్. అనంతరం ఇచ్చాపురం నియోజకవర్గంలో ప్రచారం చేస్తారు సీఎం జగన్మోహన్ రెడ్డి. మధ్యాహ్నం మూడు గంటల సమయంలో పాత గాజువాక సెంటర్లో జగన్మోహన్ రెడ్డి ప్రచారం ఉంటుంది. ఈ మేరకు షెడ్యూల్ ఖరారు అయింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version