హైదరాబాద్ నుండి పులివెందుల బయల్దేరిన కడప ఎంపీ అవినాష్ రెడ్డి

-

వివేకా హత్య కేసు నేపథ్యంలో కడప ఎంపీ అవినాష్ రెడ్డి కీలక నిర్నయం తీసుకున్నారు. హైదరాబాద్ నుండి పులివెందుల కు కడప ఎంపీ అవినాష్ రెడ్డి…బయల్దేరారు. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు పులివెందులకు కడప ఎంపీ అవినాష్ రెడ్డి… చేరుకునే అవకాశం ఉంది.

సీఎం జగన్‌ క్యాంప్ కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించనున్నారు ఎంపీ అవినాష్. ప్రతి సోమవారం పులివెందుల లో ప్రజాదర్బార్ నిర్వహిస్తున్నారు ఎంపీ అవినాష్. ఈ రోజు ప్రజాదర్బార్ లో పాల్గొంటున్నట్లు కార్యకర్తలకు సమాచారం అందించారు సీఎం క్యాంప్ కార్యాలయం అధికారులు. ఇందులో భాగంగానే, హైదరాబాద్ నుండి పులివెందుల కు కడప ఎంపీ అవినాష్ రెడ్డి…బయల్దేరారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version