ఏపీకి ప్రధాని మోడీ..భారీ ప్రాజెక్ట్‌ కు శంకుస్థాపన..ఎప్పుడంటే !

-

ఏపీకి ప్రధాని మోడీ రానున్నారు. ఈ మేరకు ప్రధాని మోడీ ఏపీ పర్యటన ఖరారు అయింది. నెల్లూరు జిల్లాలో ప్రధాని మోడీ పర్యటించనున్నారని సమాచారం. ఇందులో భాగంగానే.. వచ్చే నెల 6న ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన ఉంటుంది. నెల్లూరులోని చిల్లకూరు మండలం తమ్మినపట్నం వద్ద కృష్ణపట్నం ఇండస్ట్రియల్ సెజ్ కు శంకుస్థాపన చేస్తారట ప్రధాని మోడీ.

Prime Minister Narendra Modi’s visit to Andhra Pradesh state on 6th of next month

ఇక కృష్ణపట్నం ఇండస్ట్రియల్ సెజ్ కు శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు. ..కేంద్ర, రాష్ట్ర మంత్రులు పాల్గొననున్నారు. ప్రధాని కార్యాలయం నుంచి సమాచారం అందడంతో ఏర్పాట్లలో అధికారులు చేస్తున్నారట. 12 వేల 500 ఎకరాల్లో ఏర్పాటు కానుంది క్రిస్ సిటీ. దీని కోసం ఇప్పటికే భూ సేకరణ చేసింది ఏపీ ప్రభుత్వం.

Read more RELATED
Recommended to you

Exit mobile version