Ap: ఇవాళ దేశంలోనే అతిపెద్ద డ్రోన్ షో

-

Drone Summit 2024: దేశంలోనే ఇవాళ అతిపెద్ద డ్రోన్ షో జరగనుంది. అది కూడా ఆంధ్రప్రదేశ్ లో నిర్వహించబోతున్నారు. భారత దేశంలోనే అతిపెద్ద డ్రోన్ షోకు… విజయవాడ వేదిక కానుంది. విజయవాడలోని కృష్ణానది తీరం లో ఈ డ్రోన్ షో ను నిర్వహించబోతున్నారు. పున్నమి అలాగే భవాని షూట్ లలో సాయంత్రం 6 గంటలకు ఆకాశంలో ఒకేసారి 5500 మనకు కనిపించబోతున్నాయి.

Today is the biggest drone show in the country

ఇలా 5500 కల్పించడం దేశంలోనే తొలిసారి. దాదాపు అర కిలోమీటర్లకు పైగా ఆకాశంలోకి వెళ్లి పలు ఆకృతులు అలాగే వివిధ రూపాలను ప్రదర్శించబోతున్నాయన్నమాట. ఇదే సమయంలో డ్రోన్ల అవసరాలు అలాగే భవిష్యత్తులో ఏ ఏ రంగాలలో వీటిని ఎలా వినియోగించుకోవాలని అంశాలపై మంగళగిరిలోని… సి కే కన్వెన్షన్ లో డ్రోన్ సబ్మిట్ కూడా నిర్వహించబోతున్నారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు వచ్చేస్తున్నారు. ఇక ఈ 5500 డ్రోన్ షో ను చూసి ఎందుకు…వేల సంఖ్యలో జనాలు కూడా రాబోతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version