విద్యార్థులకు శుభవార్త.. నేడే ఏపీ ఇంటర్‌ ఫలితాలు..

-

ఇంటర్‌ విద్యార్థులకు ఏపీ ఇంటర్‌ బోర్డు శుభవార్త చెప్పింది. ఇంటర్‌ ఫలితాలను నేడు విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ నేడు ఉదయం 12.30 గంటలకు ఫలితాలను విడుదల చేయనున్నారు. పరీక్షలకు హాజరైన విద్యార్థులు తమ ఫలితాలను https://bie.ap.gov.in/ వెబ్ సైట్లో చెక్ చేసుకోవచ్చు. ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ లో ఉత్తీర్ణత సాధించాలంటే ప్రతి సబ్జెక్టులో 33 కంటే ఎక్కువ మార్కులు రావాల్సి ఉంటుంది.

JEE Main 2018 result to be announced today at jeemain.nic.in; check latest  updates here | Exam News – India TV

90 శాతం కంటే ఎక్కువ మార్కులు సాధించిన విద్యార్థులు రాష్ట్ర ప్రభుత్వ స్కాలర్ షిప్స్‌కు అర్హత సాధిస్తారు. AP Inter Results 2022 తర్వాత విద్యార్థులకు డిజిటల్ స్కోర్ కార్డ్స్ అందిస్తారు. ఇంటర్‌ పరీక్షలకు హాజరైన విద్యార్థులు ఫలితాలను ఈ వెబ్‌సైట్ల నుంచి చెక్‌ చేసుకోవచ్చు.

 

Read more RELATED
Recommended to you

Latest news