కన్న తండ్రిని కొడుకు గొడ్డలిలో నరికి చంపిన ఘటన ఆందోల్ మండలం మన్సాన్పల్లిలో చోటు చేసుకుంది. మద్యానికి బానిసైన కొడుకు కిష్టయ్య(42) డబ్బుల కోసం తండ్రి లక్ష్మయ్య(60)ను కిరాతకంగా హత్య చేశాడు. కిష్టయ్యకు మూడు వివాహాలు అయినప్పటికీ అతని వేధింపులు తట్టుకోలేక ముగ్గురు భార్యలు విడాకులు తీసుకున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
సంగారెడ్డి జిల్లాలో దారుణం
By Naga Babu
-
Previous article
Next article
Read more RELATEDRecommended to you
TDP-Janasena : కూటమికి తలనొప్పిగా మారిన గాజు గ్లాస్ గుర్తు…!
ఏపీలో కూటమికి తలనొప్పిగా మారింది గాజు గ్లాస్ గుర్తు. జనసెన పోటీ...
మే 7 నుంచి ఈఏపీసెట్ పరీక్షలు
ఇంజినీరింగ్, ఫార్మా, అగ్రికల్చర్ రంగంలోకి అడుగుపెట్టాలనుకునే విద్యార్థుల కోసం నిర్వహించే ఈఏపీసెట్కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. మే 7వ...
హాసన్ సెక్స్ స్కాండల్.. ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై సస్పెన్షన్ వేటు!
మాజీ ప్రధాని దేవేగౌడ మనవడు, ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై వేటు వేసేందుకు జేడీఎస్...