టిఆర్ఎస్ పార్టీని కోటలు బద్దలు కోడతాం..కేసీఆర్ ను తరిమికొడతాం – బండి సంజయ్

-

టిఆర్ఎస్ పార్టీని కోటలు బద్దలు కోడతాం..కేసీఆర్ ను తరిమికొడతామని బండి సంజయ్ హెచ్చరించారు. బిజెపి లోకి పార్టీ చాలా మంది నాయకులు రావాలను కుంటున్నారని తెలయిపయారు. పార్టీ లోకి వచ్చిన వారికి సముచ్చిత స్థానం కలిపిస్తామని.. బిజెపి సిద్ధాంతాలు నమ్మి బిజెపి పార్టీ లోకి ఎవరు వచ్చిన స్వాగతిస్తామని చెప్పారు.

తెరాస పార్టీని కొట్లాడే పార్టీ బిజెపి అని.. కుటుంబ, అవినీతి పాలన,అరాచక పాలన పై కొట్లాడే పార్టీ బిజెపి అని వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రం ఏ ఆకాంక్షల ,ఏ ఆశయాల ఏర్పడదో వ్యతిరేకంగా తెరాస పార్టీ పనిచేస్తుంది… తెలంగాణ ఉద్యమం ఆకాంక్షల కోసం బిజెపి పార్టీ పని చేస్తోందని తెలిపారు బండి సంజయ్.

కాగా బిజేపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రెండో రోజు ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభమైంది. 2 వ రోజు పాదయాత్రలో భాగంగా బస్వాపూర్, ఇంద్రమ్మ కాలనీ, భువనగరి పట్టణంలోని హుస్నాబాద్, అంబేద్కర్ విగ్రహం, బస్టాండ్, ప్రిన్స్ కార్నర్ కేఫ్, రామ్ మందిర్, హైదరాబాద్ చౌరస్తా మీదుగా టీచర్స్ కాలనీ వరకు పాదయాత్ర కొనసాగించనున్నారు బిజేపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. బస్వాపూర్ గ్రామంలో బస్వాపూర్ రిజర్వాయర్ ముంపు బాధితులతో కలిసి రచ్చ బండ నిర్వహించనున్నారు బండి సంజయ్. అనంతరం మీడియాతో మాట్లాడనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news