BIGG BOSS 7: హౌస్ నుండి టేస్టీ తేజ అవుట్ … శోభా శెట్టికి షాక్ !

-

బిగ్ బాస్ సీజన్ 7 లో భాగంగా ప్రస్తుతం హౌస్ లో కేవలం పది మంది మాత్రమే ఉన్నారు. ఇప్పటి వరకు జరిగిన నాలుగు వారాలలో వరుసగా కిరణ్ రాథోడ్, షకీలా, దామిని మరియు రతికా రాజ్ లు ఎలిమినేట్ అయ్యారు. కాగా ఈ వారం నామినేషన్స్ లో ఉన్న వారిలో కన్నా తక్కువ ఓటింగ్ కమెడియన్ గా హౌస్ లోకి వచ్చిన టేస్టీ తేజ వచ్చినట్లు అనధికారిక ఓటింగ్ పోల్స్ చెబుతున్నాయి. ఈ విధంగా చూస్తే… దాదాపుగా గౌతమ్ మరియు తేజ లలో ఒకరు ఇంటి నుండి వెళ్లిపోయే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక హౌస్ లోకి వచ్చిన మొదటి రోజు నుండి కూడా తేజ పెద్దగా టాస్క్ లలో ఆడింది లేదు.. పైగా ఎప్పుడూ శోభా తో కామెంట్ చేసుకుంటూ సమయాన్ని గడుపుతున్నాడు.

అందుకే తేజ పై వ్యతిరేకత పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. ఇలా అన్నిటిలో చూసుకుంటే ఈ వారం హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యే వారిలో తేజ నే ఉండనున్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version